ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కూనపరాజపర్వ తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. శుక్రవారం నాడు కూనపరాజుపర్వ గ్రామంలో పర్యటించి ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తలు శ్రీ దేవళ్ళ రామకృష్ణ దారం శ్రీనివాస రావు గారి సతీమణి శ్రీమతి దేవదినమ్మ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసా. ఈ కార్యక్రమంలో స్థానిక మండల, గ్రామ పార్టీ నేతలు పాల్గొన్నారు.