19-11-2023.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం
రెడ్డిగూడెం
గతుకుల రోడ్లపై టీడీపీ, జనసేన గళం
నియోజకవర్గంలో రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళన
పాత నాగులూరు నుండి రెడ్డిగూడెంకు గతుకుల రోడ్డులో నిరసన (బైక్) ర్యాలీ చేపట్టారు
ర్యాలీ లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), టిడిపి కార్యకర్తలు జన సైనికులు
కొద్ది రోజుల క్రితం గుంతల కారణంగా రోడ్డు ప్రమాదంలో రంగాపురం లో మరణించిన బీసీ సోదరులు చిట్టూరి, అదియ్య ఇళ్లా వెంకట రాజులకు నివాళులు అర్పించిన దేవినేని ఉమ, అక్కల గాంధీ
నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు
రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ఉండడం దారుణం
మిట్టగూడెం నుండి పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టిన దేవినేని ఉమ, అక్కల గాంధీ ఇరుపార్టీల నేతలు…
![](https://i0.wp.com/devineniuma.info/wp-content/uploads/2023/11/photo_6255556619391842488_y.jpg?resize=525%2C350&ssl=1)
![](https://i0.wp.com/devineniuma.info/wp-content/uploads/2023/11/photo_6255556619391842487_y.jpg?resize=525%2C297&ssl=1)
![](https://i0.wp.com/devineniuma.info/wp-content/uploads/2023/11/photo_6255556619391842486_y.jpg?resize=525%2C350&ssl=1)
Leave A Comment