Overview Shri. Devineni Uma Maheswara Rao participated in different programs conducted by TDP supporters against the unlawful action taken against former chief minister Shri. Nara Chandra Babu Naidu garu. Purpose of program Raising voice against injustice. As part of "I am with CBN" program Responsibility as a people leader to stand against the wrong activities. […]
Overview Shri. Devineni Uma Maheswara Rao doing hunger strike against the unlawful action taken against former chief minister Shri. Nara Chandra Babu Naidu garu along with TDP supporters. Purpose of strike Raising voice against injustice. As part of "I am with CBN" program Responsibility as a people leader to stand against the wrong activities.
Overview Shri. Devineni Uma Maheswara Rao questioned Jagan Mohan Reddy for his evil actions against schools and colleges. Purpose of program Raising voice against injustice. As part of people welfare. Responsibility as a people leader to stand against the wrong activities.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కూనపరాజపర్వ తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. శుక్రవారం నాడు కూనపరాజుపర్వ గ్రామంలో పర్యటించి ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తలు శ్రీ దేవళ్ళ రామకృష్ణ దారం శ్రీనివాస రావు గారి సతీమణి శ్రీమతి దేవదినమ్మ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసా. ఈ కార్యక్రమంలో స్థానిక మండల, […]
Telugu Desam Party (TDP) అధినేత Nara Chandrababu Naidu గారి అక్రమ అరెస్టుకు నిరసనగా 31వ రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వలో టీడీపీ, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలియజేసా. అనంతరం కాగడాల నిరసన ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజల సొమ్ము కమోడ్ పాలు. కాలకృత్యాలు తీర్చుకోడానికి 25 లక్షల కమోడ్ అవసరమా ? ప్రజాధనంతో నీ కొంపకు […]
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ బొందలపాటి సుధాకర్ రావు గారి కుటుంబ సభ్యులను టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు పరామర్శించారు. సుధాకర్ రావు గారి తండ్రి లక్ష్మీనారాయణ గారి ప్రధమ వర్ధంతిని సోమవారం నాడు స్వగృహమునందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో […]
ఎన్టీఆర్ జిల్లా : గొల్లపూడి ఇబ్రహీంపట్నంలో బూడిద అక్రమ రవాణా పై బూడిద చెరువు వద్ద నిరసన తెలిపేందుకు జనసేనతో కలిసి వెళ్లాలనుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ. ఇంటి వద్ద ఉమాను అడ్డుకున్న పోలీసులు. మమ్మల్ని నిరసన తెలుపకుండా అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ పోలీసులను ప్రశ్నించిన ఉమా. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ ల బూడిద దోపిడీని ఎండగడతామన్న భయంతో పోలీసులతో అడ్డుకుంటున్నారు. బూడిద అక్రమ రవాణాను ఆపాలి […]