Shri. Devineni Uma Maheswararao https://devineniuma.info The People's Leader Mon, 20 Nov 2023 06:55:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://i0.wp.com/devineniuma.info/wp-content/uploads/2023/10/cropped-favicon-1.png?fit=32%2C32&ssl=1 Shri. Devineni Uma Maheswararao https://devineniuma.info 32 32 230711532 గతుకుల రోడ్లపై టీడీపీ, జనసేన గళం… https://devineniuma.info/2023/11/20/%e0%b0%97%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25b0%2597%25e0%25b0%25a4%25e0%25b1%2581%25e0%25b0%2595%25e0%25b1%2581%25e0%25b0%25b2-%25e0%25b0%25b0%25e0%25b1%258b%25e0%25b0%25a1%25e0%25b1%258d%25e0%25b0%25b2%25e0%25b0%25aa%25e0%25b1%2588-%25e0%25b0%259f%25e0%25b1%2580%25e0%25b0%25a1%25e0%25b1%2580%25e0%25b0%25aa%25e0%25b1%2580-%25e0%25b0%259c%25e0%25b0%25a8 https://devineniuma.info/2023/11/20/%e0%b0%97%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8/#respond Mon, 20 Nov 2023 06:55:12 +0000 https://devineniuma.info/?p=4366 19-11-2023. ఎన్టీఆర్ జిల్లా: మైలవరం రెడ్డిగూడెం గతుకుల రోడ్లపై టీడీపీ, జనసేన గళం నియోజకవర్గంలో రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళన పాత నాగులూరు నుండి రెడ్డిగూడెంకు గతుకుల రోడ్డులో నిరసన (బైక్) ర్యాలీ చేపట్టారు ర్యాలీ […]

The post గతుకుల రోడ్లపై టీడీపీ, జనసేన గళం… first appeared on Shri. Devineni Uma Maheswararao.

]]>
19-11-2023.

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం

రెడ్డిగూడెం

గతుకుల రోడ్లపై టీడీపీ, జనసేన గళం

నియోజకవర్గంలో రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళన

పాత నాగులూరు నుండి రెడ్డిగూడెంకు గతుకుల రోడ్డులో నిరసన (బైక్) ర్యాలీ చేపట్టారు

ర్యాలీ లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), టిడిపి కార్యకర్తలు జన సైనికులు

కొద్ది రోజుల క్రితం గుంతల కారణంగా రోడ్డు ప్రమాదంలో రంగాపురం లో మరణించిన బీసీ సోదరులు చిట్టూరి, అదియ్య ఇళ్లా వెంకట రాజులకు నివాళులు అర్పించిన దేవినేని ఉమ, అక్కల గాంధీ

నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు

రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ఉండడం దారుణం

మిట్టగూడెం నుండి పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టిన దేవినేని ఉమ, అక్కల గాంధీ ఇరుపార్టీల నేతలు…

The post గతుకుల రోడ్లపై టీడీపీ, జనసేన గళం… first appeared on Shri. Devineni Uma Maheswararao.

]]>
https://devineniuma.info/2023/11/20/%e0%b0%97%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8/feed/ 0 4366
“గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది” https://devineniuma.info/2023/11/20/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a4%e0%b0%b2-%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%a6/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25b0%2597%25e0%25b1%2581%25e0%25b0%2582%25e0%25b0%25a4%25e0%25b0%25b2-%25e0%25b0%2586%25e0%25b0%2582%25e0%25b0%25a7%25e0%25b1%258d%25e0%25b0%25b0%25e0%25b0%25aa%25e0%25b1%258d%25e0%25b0%25b0%25e0%25b0%25a6%25e0%25b1%2587%25e0%25b0%25b6%25e0%25b1%258d%25e0%25b0%2595%25e0%25b1%2581-%25e0%25b0%25a6 https://devineniuma.info/2023/11/20/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a4%e0%b0%b2-%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%a6/#respond Mon, 20 Nov 2023 06:38:46 +0000 https://devineniuma.info/?p=4358 18-11-2023. ఎన్టీఆర్ జిల్లా : మైలవరం (జి.కొండూరు) “గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది” పేరుతో గడ్డమనుగులో నిరసన కార్యక్రమం దెబ్బతిన్న రహదారులకు నిరసనగా టీడీపీ-జనసేన ఆందోళన గడ్డమనుగు నుండి జి కొండూరు వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన తెదేపా నేత మాజీ మంత్రి […]

The post “గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది” first appeared on Shri. Devineni Uma Maheswararao.

]]>
18-11-2023.

ఎన్టీఆర్ జిల్లా : మైలవరం

(జి.కొండూరు)

“గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది” పేరుతో గడ్డమనుగులో నిరసన కార్యక్రమం

దెబ్బతిన్న రహదారులకు నిరసనగా టీడీపీ-జనసేన ఆందోళన

గడ్డమనుగు నుండి జి కొండూరు వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) టిడిపి – జనసేన నేతలు

దేవినేని ఉమా కామెంట్స్:

తెదేపా హయాంలో చంద్రబాబు కృషితోనే రహదారులకు మహర్ధశ

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రూ.5,694 కోట్లతో 23,553 కి.మీ. రోడ్లు వేసి గ్రామాలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దారు

రూ.12వేల కోట్ల బి.టి రహదారులకు పనులు చేపట్టి రూ.2,599 కోట్లతో గ్రామాల్లో బీటీ రోడ్డు వేశాం

పట్టణాల్లో 2,772 కి.మీ. రహదారులు నిర్మించారు. రూ.7,525 కోట్లతో మరో 5,882 కి.మీ. రహదారులు వివిధ దశల్లో ఉన్నాయి

మరో 8వేల సి.సి రోడ్లు నిర్మాణంలో ఉండగా జగన్ రెడ్డి వాటన్నింటిని రద్దు చేశాడు

రాజధాని అమరావతికి రాయలసీమను అనుసంధానించేలా 25వేల కోట్లతో అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే ను టీడీపీ హయాంలోనే ప్రతిపాదిస్తే జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు

విజయవాడలో బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు టీడీపీ చేస్తే ప్రారంభోత్సవం జగన్ రెడ్డి చేశారు

టీడీపీ 5 ఏళ్లల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల కోసం రూ.3,160.38 ఖర్చు చేశారని ప్రచురించింది. అదే వైసీపీ రూ.4,492.99 కోట్లు వ్యయం చేసిందని సాక్షి లో తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజలను మోసం చేసారు

గత ఏడాది 2022 జూన్ 25న ఇదే రోడ్డులో గుంతలు పుడ్చమని జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించేలా దుగ్గిరాలపాడు నుండి కొండూరు వరకు పాదయాత్ర చేసాం

టిడిపి హయాంలో మంజూరైన పనులను క్యాన్సిల్ చేసి కొత్తగా శంకుస్థాపనలు పేరిట ఎమ్మెల్యే సన్నాసి వసంత కృష్ణ ప్రసాద్ ఆర్భాటం చేశాడు

ఇప్పటికీ ఈ రోడ్డు దుస్థితి ఇలానే ఉంది .. ఇంత అసమర్ధ, చేతకాని దద్దమ్మ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి అవసరమా ? మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారు

కొద్ది రోజుల క్రితం రెడ్డిగూడెం రంగాపురం వద్ద గుంతల కారణంగా ఒక పెద్దాయన (బిసి) మరణించాడు 45 ఏళ్ల యువకుని మరణంతో కుటుంబం రోడ్డు పాలైంది

ఈ రోడ్డులో గుంతలు పూడ్చడానికి ఒక లారీ గ్రావెల్ తెచ్చి కార్యక్రమం చేస్తుంటే వసంత కృష్ణ ప్రసాద్ పోలీసులను పంపి కార్యక్రమం అపుతున్నారు.

మీకు చేతకాదు చేయలేరు మేము చేసి చూపిస్తే డ్రైవర్ను బెదిరించి కేసులు పెడతామంటున్నారు అన్నం తింటున్నారా ? గడ్డి తింటున్నారా…

The post “గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది” first appeared on Shri. Devineni Uma Maheswararao.

]]>
https://devineniuma.info/2023/11/20/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a4%e0%b0%b2-%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%a6/feed/ 0 4358
బూడిద అక్రమ రవాణా అరికట్టి ప్రజాధనం కాపాడాలి ….. https://devineniuma.info/2023/11/17/%e0%b0%ac%e0%b1%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a6-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae-%e0%b0%b0%e0%b0%b5%e0%b0%be%e0%b0%a3%e0%b0%be-%e0%b0%85%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=%25e0%25b0%25ac%25e0%25b1%2582%25e0%25b0%25a1%25e0%25b0%25bf%25e0%25b0%25a6-%25e0%25b0%2585%25e0%25b0%2595%25e0%25b1%258d%25e0%25b0%25b0%25e0%25b0%25ae-%25e0%25b0%25b0%25e0%25b0%25b5%25e0%25b0%25be%25e0%25b0%25a3%25e0%25b0%25be-%25e0%25b0%2585%25e0%25b0%25b0%25e0%25b0%25bf%25e0%25b0%2595%25e0%25b0%259f%25e0%25b1%258d https://devineniuma.info/2023/11/17/%e0%b0%ac%e0%b1%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a6-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae-%e0%b0%b0%e0%b0%b5%e0%b0%be%e0%b0%a3%e0%b0%be-%e0%b0%85%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d/#respond Fri, 17 Nov 2023 07:40:38 +0000 https://devineniuma.info/?p=4339 16/11/2023 ఎన్టీఆర్ జిల్లా : గొల్లపూడి ఇబ్రహీంపట్నంలో బూడిద అక్రమ రవాణా పై బూడిద చెరువు వద్ద నిరసన తెలిపేందుకు జనసేనతో కలిసి వెళ్లాలనుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ. ఇంటి వద్ద ఉమాను అడ్డుకున్న పోలీసులు. మమ్మల్ని నిరసన తెలుపకుండా […]

The post బూడిద అక్రమ రవాణా అరికట్టి ప్రజాధనం కాపాడాలి ….. first appeared on Shri. Devineni Uma Maheswararao.

]]>
16/11/2023

ఎన్టీఆర్ జిల్లా : గొల్లపూడి

ఇబ్రహీంపట్నంలో బూడిద అక్రమ రవాణా పై బూడిద చెరువు వద్ద నిరసన తెలిపేందుకు జనసేనతో కలిసి వెళ్లాలనుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ.

ఇంటి వద్ద ఉమాను అడ్డుకున్న పోలీసులు. మమ్మల్ని నిరసన తెలుపకుండా అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ పోలీసులను ప్రశ్నించిన ఉమా.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ ల బూడిద దోపిడీని ఎండగడతామన్న భయంతో పోలీసులతో అడ్డుకుంటున్నారు.

బూడిద అక్రమ రవాణాను ఆపాలి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలతో కలిసి తన నివాసం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరిన దేవినేని ఉమా.

బూడిద అక్రమ రవాణా తో మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ గుండెకాయ నాసిరకం బొగ్గు సరఫరాతో అటువంటి ధర్మల్ పవర్ స్టేషన్ మూతపడే పరిస్థితికి తీసుకొచ్చారు.

జగన్మోహన్ రెడ్డి సరఫరా చేసే బొగ్గులో 20 నుంచి 30% రాళ్లు ఇసుక నాసిరకం బొగ్గు.

గతంలో యాజమాన్యం ప్రోక్లైన్ తో లోడింగ్ ఫ్రీగా ఉండేది.

వైసిపి నాయకులు మాఫియా ఫ్రీ లోడింగ్ కు పెట్టాల్సిన జెసిబి ప్రోక్లైన్లు పెట్టకుండా వీళ్ళ సొంత మిషన్లు పెట్టుకుని రోజుకు కోటి సంపాదిస్తున్నారు.

దీంట్లో తాడేపల్లి కొంపకు ఎన్ని కోట్లు వెళుతున్నాయి కోట్ల రూపాయల బూడిద దోపిడీలో వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ భాగస్వాములు.

53 నెలల్లో ఎన్ని కోట్లు తిన్నారు తింటే తిన్నారు మా ఆరోగ్యాలు మా ప్రాణాలతో ఆడుకుంటున్నారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోసాని కోటేశ్వరావు అడ్డం పెట్టుకొని ఎంత దోచుకుంటున్నాడు.

ఇది మాట్లాడే మేము పశువులం కాదు మనుషులం పశువుల ఇంజక్షన్ నీకు చేయాలి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్.

కానిస్టేబుల్ గోపి బూడిదపడి చావు బతుకుల్లో గొల్లపూడి ఆంధ్ర హాస్పటల్లో ఉన్నాడు.

The post బూడిద అక్రమ రవాణా అరికట్టి ప్రజాధనం కాపాడాలి ….. first appeared on Shri. Devineni Uma Maheswararao.

]]>
https://devineniuma.info/2023/11/17/%e0%b0%ac%e0%b1%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a6-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae-%e0%b0%b0%e0%b0%b5%e0%b0%be%e0%b0%a3%e0%b0%be-%e0%b0%85%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d/feed/ 0 4339